Home » Amaravati Inner Ring Road case
గత 31 రోజులుగా సీఐడీ అధికారులు ఎలాంటి తమాషాలు ఆడారో అందరికీ తెలుసు. Nara Lokesh
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ఈరోజు సిట్ విచారణకు హాజరుకానున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయన తాడేపల్లిల్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.00 గంటల నుంచి లోకేశ్ ను సిట్ అధికారులు విచారించనున్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి పేరును చేర్చింది సీఐడీ. ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
లోకేశ్ ఆంధ్రాకి రిటర్న్ వస్తే తెలుస్తుంది ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో అని మంత్రి కొట్టు అన్నారు. Kottu Satyanarayana
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు.
అసలు వేయిన రింగు రోడ్డుకు నన్ను ఏ14గా చేర్చారు. యువగళం పాదయాత్ర పేరు వింటేనే జగన్ భయపడిపోతున్నారు.
చంద్రబాబుకి ఊరట లభిస్తుందా? బెయిల్ వస్తుందా? కస్టడీకి ఇస్తారా? ఇదంతా కూడా క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే ఆధారపడుంది.
చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం సీబీఐ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది.