amaravati

    టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు 

    February 22, 2020 / 01:51 AM IST

    గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతిపై కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన, ప్రభ�

    పోలీసుల తీరుకు నిరసనగా అమరావతి బంద్

    February 22, 2020 / 01:38 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో శనివారం బంద్‌ పాటిస్తున్నారు. గ్రామస్తులపై  పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఫిబ్రవరి 22న బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో 29 గ్రామాల రైతులు బంద్‌ నిర్వహిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని �

    జగన్ మాకు ప్రత్యర్థే.. వైసీపీతో పొత్తుపై బీజేపీ క్లారిటీ

    February 15, 2020 / 12:25 PM IST

    ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

    వంగవీటి రాధా, హర్షకుమార్‌ ఫ్రెండ్ షిప్ వెనుకున్నది ఎవరు

    February 13, 2020 / 10:35 AM IST

    ఆయన ఏ పార్టీలో ఉన్నారు.. ఉన్నారు ఏదో ఒక పార్టీలో.. ఈయనే పార్టీలో ఉన్నారు. ఈయన కూడా ఏదో ఒక పార్టీలో ఉన్నారు. అసలు పార్టీల్లో ఉన్నారో లేదో తెలియని ఆ ఇద్దరూ ఇప్పుడు ఒక్కటయ్యారు. రాజకీయ ప్రాబల్యం లేకపోయినా.. తమ సామాజిక వర్గాల్లో కాస్తో కూస్తో బలమున్�

    ముహూర్తం ఫిక్స్ : ఇక విశాఖ నుంచే పరిపాలన

    February 12, 2020 / 12:48 PM IST

    విశాఖ రాజధాని గురించి, పరిపాలన గురించి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ రోజైనా విశాఖ నుంచి ప్రభుత్వం.. పరిపాలన

    మీతో భాగస్వామ్యం చాలా ముఖ్యం : ఏపీ సీఎం జగన్

    February 10, 2020 / 01:23 PM IST

    రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.  అయినప్పటికీ.. స�

    అమరావతి పరిధిలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం

    February 6, 2020 / 03:51 PM IST

    అమరావతి రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

    జగన్ ఎఫెక్ట్ : విశాఖలో అమాంతం పెరిగిన భూముల ధరలు.. జోరుగా రిజిస్ట్రేషన్లు

    February 6, 2020 / 06:26 AM IST

    ముఖ్యమంత్రి జగన్ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ అంశం ప్రకటించిన తరువాత విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వైజాగ్‌లో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం

    February 6, 2020 / 02:31 AM IST

    సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్

    చంద్రబాబు వార్నింగ్ : ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా కనుమరుగవుతారు

    February 6, 2020 / 01:45 AM IST

    3 రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్‌ ప్రకటన.. మరోసారి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ ప్రకటనపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంత వేగంగా అధికారంలోకి వచ్చారో.. అంతే వేగంగా కనుమరుగై పోతారంటూ తనదైన శైలిలో విమర�

10TV Telugu News