Home » ambati rambabu
పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పోలవరం విషయంలో పచ్చి అవాస్తవాలు చెబుతూ జగన్ మీద నింద వేసే ప్రయత్నం చేశారు.
మా కార్యాలయాలు నిజంగా చట్ట విరుద్ధంగా ఉంటే అధికారులు వెళ్ళాలి. టీడీపీ నేతలకు ఏం పని..?
ఈవీఎం ధ్వంసం వీడియో లోకేశ్ కి ఎలా వచ్చిందో ఇంతవరకూ చెప్పలేదు. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ వస్తుందని తెలిసి.. అక్రమ కేసు పెట్టి జైలుకి పంపారు.
క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించారు.
తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీయే అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు.
రెండు కాపర్ డ్యాంలు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయా ఫ్రం వాల్ నిర్మించాలి.. అలా చెయ్యలేదు. నది డైవర్షన్ చెయ్యకుండా డయా ఫ్రం వాల్ కట్టేశారు.. వరదలకు
హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల కాల్ డేటాలు సేకరిస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్థం అవుతుందన్నారు.
ఏపీలో పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది.. మరోసారి ఏపీకి జగన్ సీఎం కాబోతున్నారని అంబటి రాంబాబు అన్నారు.
గతంలో ఎన్నడూ జరగనంత అధ్వానంగా అక్కడ ఎన్నికలు జరిగాయని అంబటి రాంబాబు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మండిపడ్డారు.