Home » ambati rambabu
చంద్రబాబు లాలూచీపడి పోలవరానికి అన్యాయం చేస్తున్నారు. నేను చెప్పిన ప్రతి మాట నిజం.
సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ వేయడం న్యాయం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు.
డీఐజీలాంటి వారిని వేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తారని చెప్పారు.
పవన్ కల్యాణ్ నానా హంగామా చేస్తున్నారని చెప్పారు. జగన్ను నిందించడం కోసం..
పందికొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె ఉండవచ్చని ల్యాబ్..
వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారా అని నిలదీశారు.
సజ్జలను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయనేమీ పాపాత్ముడు కాదు. ఆయన నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయన వైఎస్ జగన్ కు సలహాదారుడిగా ఉండటమే పాపమా?
‘అధికారం లేదని పార్టీ మారినోళ్లు.. పరువు పోగొట్టుకున్నారు కానీ’ అంటూ..
జగన్ పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పోలవరం కోసం ఏమీ చేయలేదని చెప్పటం అవాస్తం.
రాష్ట్రంలో కావాలనే విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిన వారి మీద కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు?