Home » ambati rambabu
తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్ గా హైకోర్టులో వాదనలు వినిపించారు.
అకాల వర్షాలకు పంట నష్టం తీవ్రంగా ఉందని చెప్పారు. పండిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అన్నారు.
గుంటూరు ఈస్ట్ను అంబటి కోసమే ఉంచారని పార్టీల్లో చర్చ జరుగుతోంది.
నా మీద, మా నాయకుడి మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి ఫిర్యాదు చేశాను.
పుష్ప-2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావటంతోపాటు మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దీంతో సినిమాలో భాగస్వాములతోపాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ..
పుష్ప 2 సినిమాని ఎవరూ ఆపలేరు.. అంబటి రాంబాబు వ్యాఖ్యలు..
తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు.
కేంద్రానికి సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు నాయుడు పరిశీలించాలని అంబటి రాంబాబు అన్నారు.
లా అండ్ ఆర్డర్ సరిగా లేవంటూ ప్రజలు తిడుతున్నారంటే కూటమి ప్రభుత్వం విఫలమైనట్లేనని అంబటి రాంబాబు చెప్పారు.
"హోం మంత్రి పదవి తీసుకొని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారో? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణస్తుంది" అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.