-
Home » amberpet
amberpet
అంబర్పేట్ ఎస్ఐ కేసులో షాకింగ్ నిజాలు.. బంగారం నొక్కేసి లోక్ అదాలత్లో కేసు క్లోజ్.. తుపాకీ ఎక్కడ తాకట్టు పెట్టాడంటే?
Amberpet SI Case : హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ తుపాకీ మిస్ అయింది. ఎస్ఐ భానుప్రకాశ్ గన్ను తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంబర్పేట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు.. చేసిందంతా మొదటి భార్యే..
శ్యామ్ 2 నెలల క్రితం తన ఆస్తులను అమ్మేశాడు. ఆ ఆస్తి పంపకాల విషయంలో మెదటి భార్య మాధవిలత..
మూసీలో మృతదేహం కేసు.. వీడిన మిస్టరీ.. భార్యపై కన్నేశాడనే అనుమానంతో దారుణం..
సంచలనం రేపిన మూసీలో మృతదేహం కేసులో మిస్టరీ ఎలా వీడింది? పోలీసులు హంతకులను ఎలా గుర్తించారు? అసలేం జరిగింది..
బతుకమ్మకుంటలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్థానికులతో చెప్పారు రంగనాథ్.
అంబర్పేటలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం
CM Revanth Reddy: అంబర్పేటలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం
Secunderabad Lok Sabha Constituency : సికింద్రాబాద్ పార్లమెంట్ లో పట్టు ఉన్న కమలం.. పట్టు కోసం గులాబీ.. పట్టుదలతో హస్తం.. సికింద్రాబాద్ సికిందర్గా నిలిచేది ఎవరు ?
జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి... ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టిక�
MLA Rajasingh Demand Financial Assistance : కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలి : ఎమ్మెల్యే గోషామహాల్
హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
CI SUDHAKAR: భూ వ్యవహారంలో మోసం.. అంబర్పేట సీఐ సుధాకర్ అరెస్టు
సీఐ సుధాకర్ కొద్ది రోజుల క్రితం ఒక ఎన్ ఆర్ఐకి భూమి అమ్ముతానని చెప్పి, అతడి దగ్గరి నుంచి రూ.54 లక్షలు వసూలు చేశాడు. సస్పెండెడ్ ఆర్ఐతో కలిసి, మహేశ్వరం వద్ద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించాడు.
Amberpet Inspector Sudhakar: అంబర్పేట్ ఇన్స్పెక్టర్పై కేసు నమోదు
అంబర్పేట్ ఇన్స్పెక్టర్పై కేసు నమోదు
Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి… అందరూ అంబర్పేట వాసులే!
మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్, అంబర్పేట నుంచి ఒక ఫంక్షన్ కోసం వెళ్లిన వ్యక్తులు ఈతకు వెళ్లి, చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.