Home » ambulances
ఉత్తరకాశీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ గురువారం చివరి దశకు చేరుకుంది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సొరంగంలోని కార్మికులను తరలించేందుకు వీలుగా ప్రస్తుతం సొరంగం వెలుపల అంబులె�
తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పాము కాటుతో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బైక్ పై తండ్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్స్ నిరాకరించడంతో బాలుడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు.
ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపొద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
చాలా రాష్ట్రాల్లో హెల్త్ కేర్ సిస్టమ్ ఫెయిల్ అవడం.. ఇండియా కొవిడ్ 19 సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫెక్షన్ జబ్బు కారణంగా..
కరోనా కేసులు తగ్గుతున్నా తెలంగాణలో వైద్య సేవలపై ఒత్తిడి మాత్రం పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ హెల్త్ హబ్గా మారడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది పాకిస్తాన్ కు చెందిన ఈదీ ఫౌండేషన్.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత ఇలాఖా గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ లోని నవరంగ పూర్ శ్రేయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచ�
ESI శ్మశాన వాటికలో కరోనా రోగులకు ముగ్గురు యువకులు అంత్యక్రియలు చేస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించి, మాస్క్ లు ధరించిన సిబ్బంది కొద్ది దూరంలో నిలబడగా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే పనులు చేస్తున్న యువకులు ఎవరు ? వారి గురించి విషయాలు తెలుసుకున్న
సందట్లో సడేమియాలా గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. లారీలు, ఆటోల్లోనే కాదు అంబులెన్స్ల్లోనూ గంజాయి రవాణా జరుగుతోంది. తమిళనాడు వయా ఏపీ, తెలంగాణ టూ కర్నాటకకు సప్లయ్ చేస్తున్నారు. సీక్రెట్గా పండించే సరుకు అవలీలగా బార్డర్ దాటేస్తోంది..? గంజాయి ద
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు జల్లు కురిపించారు. అంబులెన్సులను ఆరంభించడం అభినందనీయమన్నారు. ఇక కరోనా టెస్టుల విషయంలో కూడా అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పని చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచానికే గడ్డు కా