Home » amma odi
ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం ప్రకటించారు. అదే ”జగనన్న వసతి దీవెన” పథకం. ఈ స్కీమ్ కింద డిగ్రీ విద్యార్థుల చదువు, హాస్టల్, భోజన ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. ఈ మొతాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి ఏటా జనవర
పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్
ఏపీ సీఎం జగన్ పై నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ను చరిత్రకారుడితో పోల్చారు. జగన్ జీవితాంతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి
నవరత్నాల్లోని మరో కీలక పథకాన్ని ఇవాళ(జనవరి 9,2020) ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న సంకల్పంతో రూపొందించిన ఈ పథకాన్ని
అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది
ఢిల్లీ పర్యటన వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం జరిగే ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణాలతో పాటు పోలవరానికి రావాల్సిన నిధులపై చర్చించే చర్చించే అవకాశముంది
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ''అమ్మఒడి''. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున
ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా