Home » Amravati
ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది.
తిరుమల శ్రీవారిని మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం ఎంపీ నవనీత్ కౌర్ దర్శించుకున్నారు. నవనీత్ కౌర్ గత లోక్ సభ ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు స్టే విధించటంతో ఆమె తిరుమల శ్రీవారిని
సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం గవర్నర్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ గవర్నర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించనున్నారు.
మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ఎంపీ నవనీత్ కౌర్ కుల దృవీకరణ పత్రన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అనంతరం ఆమెకు రూ.2 లక్షల జరిమాని విధించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తోక ముడుస్తున్నట్లే కనిపిస్తోంది. గతంలో 20 వేలు, 10 వేలు పాజిటివ్ కేసులు నమోదవగా..ఇప్పుడు ఈ సంఖ్య 4 నుంచి 5 వేలకు చేరుకుంది. తాజాగా..24 గంటల్లో 4 వేల 872 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది చనిపోయారు.
మహారాష్ట్రలో లేడీ సింగమ్ గా గుర్తింపు పొందిన రేంజ్ ఆఫీసర్ దీపాలి చవాన్ మొహితే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
229 school students test corona positive: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 8వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీనికి తోడు మరో కలకలం రేగింది. ఒకే స్కూల్ కి చెందిన 229 మంది విద్యార్థులు, ముగ్గురు స�
Amravati lockdown: కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా… అదే నిర్లక్ష్యంతో వ్యవహరించారు నగర వాసులంతా. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాప్తిని అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వారం
Lockdown మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. అమరావతి జిల్లాలో గత ఐదు రోజులుగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది. బుధవారం నుంచ�