Amravati

    COVID 19 in Andhrapradesh : 24 గంటల్లో 534 కేసులు, ఇద్దరు మృతి

    December 17, 2020 / 04:06 PM IST

    covid19 in ap : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత వేల సంఖ్యలో నమోదయిన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 63 వేల 821 శాంపిల్స్ పరీక్షించగా..534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 17తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం మెడి�

    అమరావతి ఉద్యమంపై సిఎం జగన్ సంచలన కామెంట్స్

    December 17, 2020 / 03:27 PM IST

    COVID 19 in Andhrapradesh : 478 కేసులు, ముగ్గురు మృతి

    December 16, 2020 / 06:06 PM IST

    COVID 19 in Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 64 వేల 099 శాంపిల్స్ పరీక్షించగా..478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం

    శాసన రాజధానిగా అమరావతి… ఆ ప్రాంత ప్రజలేమంటున్నారు?

    July 31, 2020 / 09:10 PM IST

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని �

    స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు

    March 8, 2020 / 03:40 PM IST

    అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహనను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీని కోరింది.

    ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్‌ దూకుడు : టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు

    February 29, 2020 / 03:57 AM IST

    అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేసింది.

    అచ్చెన్నాయుడ్ని కాపాడేందుకు టీడీపీ బీసీ కార్డ్ 

    February 22, 2020 / 02:43 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పేరు ప్రచారంలోకి రావడంపై టీడీపీ సీరియస్‌గా ఉంది. బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందునే టీడీపీకి చెందిన బీసీ నేతలను టార్గెట్‌ చేసిందని మండిపడుతోం�

    అమరావతి భూముల కొనుగోళ్లు..మరో ఏడు కేసులు

    February 7, 2020 / 10:03 AM IST

    అమరావతి భూముల కొనుగోలుపై సీఐడీ దూకుడు పెంచుతోంది. ఒక్క రోజులోనే ఏడు కేసులు నమోదు చేసింది. మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెల్లరేషన్ కార్డు ద్వారా భూములు కొన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలి�

    అమరావతికి మరలా వస్తున్నా..రైతుల గొంతు వినిపిస్తా – పవన్

    February 5, 2020 / 10:25 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అక్కడ పర్యటించేందుకు ఫిక్స్ అయిపోయారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా

    అమరావతి కోసం రైతుల భారీ ర్యాలీ

    January 29, 2020 / 11:07 PM IST

    మహాగ్ని గుండమై మందడం మండుతోంది.. తల్లడిల్లిన తుళ్ళూరు తిరగబడి చెండుతోంది.. దండయాత్రకు అండగా.. దొండపాడు కదిలింది. పెనుమాక పోలికేకతో పెనునిద్దుర వదిలింది.. నిడమర్రు, నెక్కల్లు నిగ్గదీసి అడుగుతున్నాయి. అనంతవరం ఐనవోలు.. నీరుకొండ.. వెలగపూడి.. బోరు�

10TV Telugu News