Amravati

    అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

    January 22, 2020 / 09:03 AM IST

    అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై తీర్మానం ప్రవేశపెట్టారు హోంమంత్రి సుచరిత. చంద్రాబాబు నాయుడు పార్టీ, తెలుగు దేశం నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్సడ్డారంటూ వెల్లడి�

    రాసుకో సాంబ : అమరావతే శాశ్వత రాజధాని – పవన్ కళ్యాణ్

    January 21, 2020 / 09:23 AM IST

    రాసుకో సాంబ..అనేది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పలికే డైలాగ్. అమరావతే శాశ్వత రాజధాని రాసుకోండి..విశాఖకు వెళ్లినా..అమరావతికే తీసుకొస్తానని జనసేనానీ పవన్ కళ్యాణ్ చెప్పారు. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి అమరావతి రైత�

    అమరావతికే జై కొట్టిన శివరామకృష్ణన్ కమిటీ – బాబు

    January 20, 2020 / 02:35 PM IST

    శివరామకృష్ణ కమిటీ అమరావతికే మొగ్గు చూపిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం..ఏపీకి కొత్త రాజధాని అవసరమని ఓ కమిటీని వేయడం జరిగిందని గుర్తు చేశారు. సెక్షన్ 5 (2)లో పేర్కొన్న విషయాన్ని మరోసారి చూడాలని సూచించారు. 202

    అమరావతిలో 4, 800 గజాలు కొన్నా – పయ్యావుల

    January 20, 2020 / 01:04 PM IST

    రాజధాని అమరావతిలో తాను భూమి కొన్న విషయం వాస్తవమేనన్నారు టీడీపీ సభ్యుడు పయ్యావుల. ఎప్పుడు కొనుగోలు చేయడం జరిగిందో సభకు తెలిపారాయన. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎవరెవరు భూములు కొన్నారనే దానిపై మంత్రి బుగ్గన ఆధారాలతో సహా ఏపీ అసెంబ్లీలో వినిపిం�

    అమరావతిలో 144 సెక్షన్ అమలుపై హైకోర్టు ఆగ్రహం 

    January 13, 2020 / 10:46 AM IST

    అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ 30 అమలుపై విధించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైక్టోర్టు  అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ అమలుపై పలు దృశ్యాలను పరిశీలించిన హైక�

    అమరావతిలో టెన్షన్ టెన్షన్ : పాదయాత్రకు సిద్ధమైన మహిళలు 

    January 10, 2020 / 04:23 AM IST

    అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

    బస్సు యాత్ర : అడ్డుకున్న పోలీసులు..కన్నెర్ర చేసిన బాబు

    January 8, 2020 / 02:34 PM IST

    అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. యాత్రకు డీజీపీ ఫర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెబుతున్నారు. యాత్రకు సిద్ధమైన బస్సులను నిలిపివేశారు. ఈ విషయం ప్రతిపక్ష నేత, �

    అమరావతి రైతుల ఆందోళన ఉధృతం : వెలగపూడి, తుళ్లూరు వెళ్లనున్న నారా లోకేశ్‌

    January 8, 2020 / 03:54 AM IST

    రాజధాని కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 22వ రోజు ఆందోళనలో భాగంగా ఇవాళ... మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు రైతులు.

    అడుగడుగనా ఆంక్షలు.. అమరావతిలో ముందస్తు అరెస్ట్‌లు

    January 7, 2020 / 05:08 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులు తరలింపు అంశంపై ఆగ్రహావేశాలు చల్లారలేదు. రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలను సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగ�

    పోలీసులు మా గొంతులు నులిమి..బూటు కాళ్లతో తన్నారు : అమరావతి మహిళల ఆవేదన

    January 3, 2020 / 09:56 AM IST

    మందడంలో సకల జనుల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చేతికి అందిన మహిళల్ని ఈడ్చిపడేశారు. మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో మహిళలకు పోలీసులకు  మధ్య వాగ్వాదం చోటుచేసుకుంద

10TV Telugu News