Home » Amravati
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై తీర్మానం ప్రవేశపెట్టారు హోంమంత్రి సుచరిత. చంద్రాబాబు నాయుడు పార్టీ, తెలుగు దేశం నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్సడ్డారంటూ వెల్లడి�
రాసుకో సాంబ..అనేది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పలికే డైలాగ్. అమరావతే శాశ్వత రాజధాని రాసుకోండి..విశాఖకు వెళ్లినా..అమరావతికే తీసుకొస్తానని జనసేనానీ పవన్ కళ్యాణ్ చెప్పారు. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి అమరావతి రైత�
శివరామకృష్ణ కమిటీ అమరావతికే మొగ్గు చూపిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం..ఏపీకి కొత్త రాజధాని అవసరమని ఓ కమిటీని వేయడం జరిగిందని గుర్తు చేశారు. సెక్షన్ 5 (2)లో పేర్కొన్న విషయాన్ని మరోసారి చూడాలని సూచించారు. 202
రాజధాని అమరావతిలో తాను భూమి కొన్న విషయం వాస్తవమేనన్నారు టీడీపీ సభ్యుడు పయ్యావుల. ఎప్పుడు కొనుగోలు చేయడం జరిగిందో సభకు తెలిపారాయన. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎవరెవరు భూములు కొన్నారనే దానిపై మంత్రి బుగ్గన ఆధారాలతో సహా ఏపీ అసెంబ్లీలో వినిపిం�
అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ 30 అమలుపై విధించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైక్టోర్టు అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ అమలుపై పలు దృశ్యాలను పరిశీలించిన హైక�
అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. యాత్రకు డీజీపీ ఫర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెబుతున్నారు. యాత్రకు సిద్ధమైన బస్సులను నిలిపివేశారు. ఈ విషయం ప్రతిపక్ష నేత, �
రాజధాని కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 22వ రోజు ఆందోళనలో భాగంగా ఇవాళ... మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు రైతులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు తరలింపు అంశంపై ఆగ్రహావేశాలు చల్లారలేదు. రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలను సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. నిరసనల్లో భాగ�
మందడంలో సకల జనుల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చేతికి అందిన మహిళల్ని ఈడ్చిపడేశారు. మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంద