Amravati

    పవన్ కల్యాణ్ ని సీమలో అడుగుపెట్టనివ్వం

    August 31, 2019 / 10:06 AM IST

    ఏపీలో రాజధాని రగడ తార స్థాయికి చేరింది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దొనకొండను కేపిటల్ గా చేస్తారనే ప్రచారం

    లోటస్ పాండ్ ఖాళీ : జగన్ C/O అమరావతి

    May 13, 2019 / 10:26 AM IST

    పార్టీ ఆఫీస్ మొత్తాన్ని తాడేపల్లికి షిఫ్ట్ చేయటంతోపాటు.. మే 19వ తేదీ నుంచి పూర్తి స్థాయి వ్యవహారాలను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించనున్నారు. అన్ని విభాగాలతోపాటు సోషల్ మీడియా వింగ్ కూడా

    అమరావతిలో భారీ వర్షం : ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు

    May 7, 2019 / 10:30 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ వర్షం కురిసింది. గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు సచివాలయంలోని నాలుగో బ్లాకులో రేకులు ఎగిరిపోయాయి. స్మార్ట్ పోల్ కుప్పకూలింది. సచివాలయంలో నిఘా కోసం స్మార్ట్ పోల్ ఏర్పాటు చేశారు. దీని ఖరీదు 15 ల�

    ఐఏఎస్ అధికారుల భేటీ : రాజకీయ పార్టీల విమర్శలపై చర్చ

    April 23, 2019 / 03:56 PM IST

    అమరావతిలో ఐఏఎస్ అధికారుల సమావేశం కొనసాగుతోంది. ఐఏఎస్ ల మీద రాజకీయ పార్టీల విమర్శలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఐఏఎస్ ల సమావేశానికి జవహర్ రెడ్డి, ప్రసాద్, ప్రవీణ్ �

    Ap Election 2019 : పవన్ సమీక్షలు స్టార్ట్

    April 21, 2019 / 01:20 PM IST

    సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం సమావేశం జరుగుతోంది. తొలి విడత సమీక్షలో భాగంగా శ్ర�

    నిజం విత్ శివాజీ : అమరావతి ఎంతో కాలం ఉండదు

    April 7, 2019 / 09:10 AM IST

    ఏపీ రాజధాని అమరావతిపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఎంతో కాలం ఉండబోదనని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయని, ఇప్పుడున్న ప్రభుత్వం రాకపోతే తప్పకుండా తరలివెళుతుందన్నార�

    జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయి : సీఎం చంద్రబాబు

    March 21, 2019 / 05:59 AM IST

    జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు.

    టీడీపీలోకి సబ్బం హరి: భీమిలిలో గెలిపిస్తా..!

    March 20, 2019 / 01:55 AM IST

    అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బం హ‌రికి తెలుగుదేశం అసెంబ్లీ సీటు కేటాయించింది. విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న సబ్బం హరి ఇవాళ(20 మార్చి 2019) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీ గూటికి చేరుకోన�

    14న టీడీపీ ఫస్ట్ లిస్ట్ : ఒంగోలు లోక్ సభకు శిద్దా పేరు

    March 12, 2019 / 06:51 AM IST

    అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి జాబితాను సిద్ధం చేశారు. పెండింగ్ లిస్ట్ ను క్లియర్ చేసే పనిలో బాబు కసరత్తులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొదటి బాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు లోక్ సభకు మంత్రి శిద్దా రాఘవర�

    నేరగాళ్లతో నాగ్ భేటీ ఏంటీ : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

    February 20, 2019 / 04:44 AM IST

    ఏపీ రాజకీయాలు క్లయిమాక్స్ కు వచ్చాయి. ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో పార్టీల్లో వ్యూహాలు బిజీ అయ్యారు. వారం రోజులుగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. బరస్ట్ అయ్యారు. నిన్నటికి నిన్న జగన్ త�

10TV Telugu News