Home » Amravati
బీజేపీ నేతలు వివాదాల్లో చిక్కుకోవటం సర్వసాధారణం. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి చీఫ్ గా బిహేవ్ చేస్తు..విమర్శలను ఎదర్కొంటున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో డ్యాన్సర్తో స్టేజీపై చిందులేసిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ర�
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే చివరి సమావేశం అనే ప్రచారం జరగటంతో కీలక అంశాలకు ఆమోద ముద్ర వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తోపాటు.. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం సీఎ
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఆరు పథకాలు ప్రకటించింది బడ్జెట్ లో. 2019-20 ఆర్థిక సంవత్సారానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతి వేదికగా యనమల మూడోసారి.. తన కెరీర్ లో 11 బడ్జెట్ ను ప�
అమరావతి : ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల బడ్జెట్ ను ప్రకటించారు. దీంట్లో భాగంగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపిన మంత్రి మహిళలు అభివృద్ధి చెందనిదే సమాజ వికాసం ఉండదనీ..కుటుంబ వికాసం సాధించలేమన్నారు. దీంతో మహిళా సాధికారత కోస
అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2 లక్షల 26వేల 117 కోట్లు కేటాయించగా..ఈ బడ్జెట్ 2018 కంటే 18.38 శాతం పెరిగింది. అమరావతి వేదికగా మంత్రి యనమల మూడవ బడ్జెట్ కాగా…మంత్రి యనమల కెరి�
అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ సుమారు రూ.2.26లక్షల కోట్ల మేర ఉండే అవకాశముంది. ఉదయం 11.45 గంటలకు ఆర్థి�
అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశంపై అసెంబ్లీలో చర్చ వాడీ వేడిగా జరుగుతున్న క్రమంలో చంద్రబాబు కేంద్రాన్ని విమర్శిస్తు చేస్తున్న ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అబ్జెక్షన్ అంటు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు �
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొందరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తిరుమల టీటీడీ అధికారులను దారికి తీసుకురావడంలో ప్రభుత్వ పెద్దలకు కొన్ని పరిమ�
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆకస్మికంగా పర్యటించారు.
’వచ్చే అసెంబ్లీకి నేనంటే నేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి’ పోటీ పడుతున్నారు.