Home » Amravati
మా దగ్గరకు వచ్చి..మమ్మల్ని ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్, మంత్రులు..ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చి ఇప్పుడు రోడ్లపాలైన తా
మూడు రాజధానులు అంటూ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వంపై అమరావతి ప్రాంతంలోని రైతులు మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేసి నడి రోడ్డుమీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని అది గుర్తు పెట్టుకోవాల�
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై అమరాతి ప్రాంత రైతులు మండిపడ్డారు. తమ్మినేని..ధర్మానలు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారనీ మా బాధలు మీకు బోగస్ గా కనిపిస్తున్నాయా? మా కష్టాలు మ�
మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూ ఉంది. నేటి కార్యాచరణను రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ఉదయం 8.30 గంటలకు కృష్ణాయపాలెంలో రైతుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అదే సమయానికి వెలగపూడి, మందడంలో రైతులు ధర్నా మొదలు �
ఏపీ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం రాజస్థాన్ ఎడారిలా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏం ఉంది? ఎడారి రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. రాజధాని అంటే అందరూ గర్వపడేలా ఉండాలనీ..కానీ
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఆగ్రహావేశాల్ని రగిలిస్తున్నాయి. ఏపికి మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామంటూ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంతంలోన�
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సీఎం ప్రకటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలనీ..రాజధాని �
అమరావతిలో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు..ఏపీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ బాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం
అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�
ఏపీ రాజకీయాల్లో రాజధాని సెగలు కొనసాగుతున్నాయి. అమరావతి పేరుతో టీడీపీ ప్రభుత్వం దోచుకుందని వైసీపీ ఆరోపిస్తుంటే… రాజధానిపై జగన్ సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందని తెలుగు తమ్ముళ్లు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం �