Home » anandaiah medicine
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజలను కాపాడేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేయడం, ఆ మందు దేశవ్యాప్తంగా సంచలనం కావడం తెలిసిందే.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందులో కంటిలో వేసే డ్రాప్స్కు తప్ప మిగిలినవాటికి ఇప్పటికే ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే, ఐ డ్రాప్స్లో మాత్రం కంటికి హాని కలిగించే హానికర పదార్థాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య ముందుకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొందరు హైదరాబాద్ నుంచి కార్లలో వెళ్లి ఆనందయ్య మందు తెచ్చుకుంటున్నారు
కరోనా పాజిటివ్ రోగులకు ఇచ్చే ఆనందయ్య K మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. పనితీరుపై హైకోర్టులో వాదనలు జరగగా.. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తయ్యింది.
కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తర్వాత ఎట్టకేలకు పంపిణీ మొదలెట్టారు. ఇవాళ(07 జూన్ 2021) నుంచి మందు పంపిణీ చేస్తున్నారు.
తిరుపతిలో ఆనందయ్య మందు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య శిష్యులు మందును తయారు చేస్తున్నారు. కరోనాను రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్న ఈ మందు తయారీకి నాలుగు గంటలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు నిర్వ�
కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవల్స్ పెరిగేందుకు ఆనందయ్య కంట్లో పసరు మందు పోసేవారు. ఐ డ్రాప్స్ పనితీరుపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవ్వాళ ఇవ్వనుంది.
కరోనాపై పోరాటంలో ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత.. ఆనందయ్య మందు నేటి నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు సోమవారం(07 జూన్ 2021) నుంచి పంపిణీ చేస్తున్నారు.
ఆనందయ్య మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో పంపకానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నెల్లూరు జిల్లా ఆనందయ్య మందుపై అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటాలతూటాలు పేలుతూనే ఉన్నాయి. వ్యవహారం మరింత ముదురుతోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది.