Home » Anantapur
ఏరువాకతో సాగుకు సిధ్దమవుతున్న రైతన్నలకు అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇవాళ మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు.
డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 ప్యాకెట్లలో 20.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్ లో రూ.6లక్షలకు పైనే ఉంటుందన్నారు.
అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళతారో తీసుకెళ్లండంటూ జేసీ మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా పుట్టపర్తికి వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు.
ప్రేమ, పెళ్ళి పేరుతో ఎస్సై చేతిలో మోసానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లైన ఎస్సై మరో యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.
పరిటాల శ్రీరామ్ భారీ కాన్వాయ్తో జాతరకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో పోలీసులు శ్రీరామ్ కాన్వాయ్ను అడ్డుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కౌలురైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి రూ.1లక్ష చెక్ ఇచ్చారు.
అనంతరం కొత్త చెరువు నుంచి ఉదయం 10.30గంటలకు బయలుదేరి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించనున్నారు...
చూస్తుండగానే బైక్ అంతా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో ఒక్కసారిగా బుల్లెట్ పేలిపోయింది. దీంతో భక్తులు పరుగులు తీశారు.
యునెస్కో గర్తింపుకు ‘అడుగు’దూరంలో విశేషాల లేపాక్షి ఆలయం ఉంది.భారతదేశం నుంచి మూడు ప్రాంతాలకు తాత్కాలిక జాబితాలో చోటు దక్కగా అందులో ఏపి నుంచి లేపాక్షి ఆలయం స్ధానాన్ని దక్కించుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆడపిల్లలు పుట్టారని భార్యను వదిలేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్త వదిలేయటం... పిల్లల్ని పోషించలేక బతుకు భారమై ఆ మహిళ ఆత్మహత్యాయత్నం