Home » Anantapuram
సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు నరేంద్ర. పాలిటెక్నిక్ చదువుతున్నా
‘కరోనా వైరస్ తో పోరాడదాం, కరోనా పేషంట్తో కాదు’ అంటూ సెల్ ఫోనుల్లో రింగ్ టోన్ చెవిలో సెల్లు కట్టుకుని పోరాడుతుంటూ కొంతమంది వైద్యసిబ్బంది మాత్రం కరోనా పేషెంట్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారినే కాకుండా కరోనా పేష�
అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికు�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలకే కాదు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా కరోనా టెన్షన్ తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన�
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. అనంతపురం, కడప జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మార్చి 6న పుట్టపర్తికి వచ్చిన రష్యా యువకుడు.. తీవ్ర అనారోగ్యంతో
నక్క తోక తొక్కాడో మరొకటి తొక్కాడో తెలియదు కానీ.. ఆ వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం తిప్పనపల్లిలో శ్రీసాయి అనే బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి చేతి నుంచి కట్టె పుల్లలు రాలుతున్నాయి. నమ్మకంగా
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
7 గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు.
అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్