Home » Anantapuram
Two burnt alive in Road accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ బస్టాప్ వద్ద ఓ బైకు.. లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ దగ్ధమైంది. ఈ ఘటనలో ఇద్దరు సజ�
lover kills girl friend: ప్రేమించిన యువతితో జీవితాంతం కలిసి జీవించాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఈ యువకుడు మాత్రం క్రూరంగా ఆలోచించాడు. ప్రేమించిన అమ్మాయి చనిపోవడానికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్నాడు. మాట్లాడే పని ఉందంటూ తీసుకెళ్లి కడతేర్చాడు. ఈ ప్రేమోన్మా�
drink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి వి�
murder for assets: అనంతపురం జిల్లా గార్లదిన్నె కిడ్నాప్ కేసులో విషాదం నెలకొంది. ఇద్దరిలో ఒక చిన్నారి మృతి చెందాడు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెద్దనాన్న కొడుకే ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాకెట్లు ఆ�
AP crime news అక్రమ సంబంధాల మోజులో కాపురాల్లో చిచ్చు పెట్టకుంటున్నారు కొందరు మహిళలు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను ఒక్క దెబ్బకు హత్య చేసింది అనంతపురానికి చెందిన మహిళ.జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్ర్రీనివాస్ చౌదరి9 సంవత్సరాలక్రి�
అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబానిది ప్రత్యేక స్థానం. అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కేడర్కు అండగా నిలబడేది ఆ కుటుంబం. రాష్ట్రమంతటా పరిటాల రవీంద్రకు అనుచరులు, అభిమానులు ఉండేవారు. ఆయన హత్య తర్వాత కూడా ఆ కుటుంబం నుంచి రవీంద్�
పబ్జీ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారు, ఆ గేమ్ ని బ్యాన్ చేయడంతో తట్టుకోలేకపోతున్నారు. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి, డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ బంగారు భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకుంటున్న�
డ్యాన్స్ నేర్పిస్తానని చెప్పి.. బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి రోడ్ మీద వదిలేసి వెళ్లిపోయాడు. అనంతపురం దగ్గర్లోని శెట్టూరు గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి డ్యాన్స్ నేర్పిస్తుంటాడు. ఈ క్రమంలోనే అక్కడ డ్�
అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. బాలికపై కన్నేసిన రాము బాలికకు మాయమా�
అనంతపురం జిల్లాలో ఓ సాధారణ వ్యక్తి ఇంట్లో గోల్డ్ డంప్ బయటపడటం సంచలనంగా మారింది. అతడి ఇంట్లో దొరికిన 8 ట్రంకు పెట్టెల్లో 84కిలోల వెండి, 3 కిలోల బంగారం, 15లక్షల నగదు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంత నిధి ఎక్కడి నుంచి వచ్చింది? అనేది మ