Home » Anantapuram
ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. చేనేతలకు అండగా రూ. 24వేలు ఇస్తానని చెప్పినట్లే చేశానని అన్నారు జగన్. ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమ�
జనసేన నేత సాకే మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా అని అన్నారు. పవన్ సిద్ధం అంటే మేమూ సిద్దమే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో భర్త. భార్యను తాళ్లతో కట్టేసి
ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడిని చంపేశాడు ఓ అన్న. తమ్ముడి తల నరికి పొలంలో పడేశాడు. కొంతకాలంలో ఆస్తి కోసం అన్నదమ్ములిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి దక్కించుకోవటానికి అన్న రామాంజనేయులు తమ్ముడి తల నరికివేసిన ఘటన అనంతపురం జి�
పింఛను డబ్బును తన సొంత అవసరాలకు వాడుకుని, తిరిగి చెల్లంచలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు ఓ గ్రామ వాలంటీర్. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓబుళదేవరచెరువు పంచాయతీ వేమారెడ�
అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడిని ప్రేమించిన ఓ యువతి ఉన్మాదిలా ప్రవర్తించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో అతడి భార్యపై ఘాతుకానికి
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలుసుకున్నారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్. ప్రకాష్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ్మడేపల్లి గ్రామ సచివాలయ భవనం గోడపైనున్న త్రివర్ణ పతాకానికి రంగులు మార్చిన ఘటనకు సెక్రటరీని బాధ
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు
ఏపీలో వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభం కానుంది. అక్టోబర్ 10న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా