Home » ananthapuram
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు.
Ananthapur Floods: అనంత కష్టం.. సాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులు
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. ప్రాజెక్టును చూస్తుండగా ఇద్దరు మహిళలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా బెళుగప్ప మండలం కాల్వపల్లి దగ్గర పేరూ�
ఆస్తి పంపకాల విషయంలో తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించిన మొదటి భార్య కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లలో చోటు చేసుకుంది.
నార్పల మండలం గుంజే పల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అగ్రవర్ణాలు, దళితుల మద్య వివాదం చెలరేగింది. రామాలయం, పెద్దమ్మ దేవాలయాలలోకి దళితులకు ప్రవేశాన్ని అగ్రవర్ణాలు అడ్డుకున్నాయి.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి దగ్గర జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
SEC Nimmagadda Ramesh visits districts : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకమని, షాడో టీమ్లతో నిఘా పెంచాలని ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అటు గవ�
Controversy between MLA Kethireddy and JC Prabhakarreddy : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్… వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. తాడపత్రి తాజా, మాజీ ఎమ్మెల్యే అచరుల మధ్య గొడవకు కారణమైంది. ఎమ్మెల్య
SBI employee killed by her boyfriend : అనంతపురం జిల్లా ధర్మవరంలో SBI ఉద్యోగి స్నేహలత హత్య కేసును పోలీసులు చేధించారు. ఆమె ప్రియుడు రాజేశే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజేశ్ను అదుపులోకి తీసుకున్నారు. స్నేహలతను హత్య చేసినట్లు అతడు విచారణలో అంగీకరించ�
CM Jagan lays foundation stone for three reservoirs : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని.. మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ల పను