Home » ananthapuram
son murdered father along with wife : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసింది. భార్యతో కలిసి ఓ కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో ఆ దారుణం జరిగింది. మంచంపై నిద్రిస్తున్న నారాయణ స్వామిని కుమారుడు గణేష్, కోడల�
boyfriend murder girlfriend : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని ప్రియుడు హత్య చేశాడు. వారం రోజుల క్రితం అదృశ్యమైన యువతిని ప్రియుడు కణేకల్ సమీపంలోకి హెచ్ఎల్సీ కాల్వలో తోసేసి హత్య చేశాడు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం చాపిరిలో చోటుచేసుకుంది.
photographer killed in ananthapuram:ఆడ,మగ స్నేహం అది గౌరవంగా, సక్రమంగా గడిచినంత కాలం బాగానే ఉంటుంది. కానీ అది ఏ బలహీనమైన క్షణానైనా అక్రమ సంబంధంగా మారిందంటే దాని వల్ల ఉత్పన్నమ్యయ్యే పరిస్ధితులతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ అక్
ఓ చిరుద్యోగి విధుల్లో చేరిన కొన్నాళ్లకే అక్రమాల బాట పట్టాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. దందాలు, బెదిరింపులకు పాల్పడి రూ.కోట్లకు పడగెత్తాడు. చివరికి పోలీసులు వలలో పడ్డాడు. అనంతపురంకు చెందిన మనోజ్ కుమార్ ట్రెజరీ డిపార్ట్ మెంట్ లో
అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఇద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గుత్తి కోర్టులో వారిని జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. జేసీ ప్
జేసీ కుటుంబానికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. బెయిల్ పై విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సంతకం చేసేందుకు అనంతపురం వన్ టౌన్ పీఎస్ కు వెళ్లారు. అయితే సంతకాలు పెట్టడం పూర్తై 2 గంటలైనా వారిని పోలీసులు బయటకు పం
అనంతపురం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఉధృతంగా గుత్తి వాగులో ఓ కారు కొట్టుక�
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రిలోని క్రింది స్థాయి సిబ్బంది 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించలేక మృతదేహాన్ని మార్చురీలోనే వదిలే
అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరోనా.. తల్లి ప్రేమపై కూడా తన కర్కశత్వాన్ని చూపిస్తోంది. కన్న పేగు బాంధవ్యాన్ని సైతం కరోనా తెంచేస్తోంది. ఆకలి బాధ తీర్చలేక ఓ తల్లి.. బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆకలి బాధ తీర్చలేక బిడ్డను అమ్ముకోబోయ�
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా న�