Home » ananthapuram
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మాస్టారు బుద్ది లేకుండా ప్రవర్తించాడు. స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనతంపురం జిల్లా చెన్నేకొత్తపల్లి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రవీంద్రారెడ్డి విద్యార్థిన
అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దుండగుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని రైలు నుంచి కిందికి తోసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగళూరు నుంచి నాందేడ్ �
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేశ్రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఏసీబీ.. 4 కోట్ల ఆస్తులు గుర్తించింది.
అనంతపురం జిల్లా దర్గాహొన్నూరులో టిక్టాక్ మోసం జరిగింది. టిక్టాక్ చేసే ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మైనరును ట్రాప్ చేశాడు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి... వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే వక్రమార్గం పడుతున్నారు. మద్యం మత్తులో ఓ టీచర్ విద్యార్థులను చితకబాదారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ పాము తెచ్చిన తంటాతో ట్రాన్స్కోకు 4 లక్షల నష్టం ఏర్పడింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. తాడిపత్రి 243వ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పర�
అనంతపురం జిల్లా కందుకూరు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నాయకుడు శివారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ఓటు వేయడానికి వచ్చారు. పోలీస్ బందోబస్తుతో ఓటు వేసేందుకు కందుకూరులోని పోలింగ్ బూత్ కు
అనంతపురం : టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య తీరు వివాదానికి దారితీసింది.
అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికల్లో కుమారుడు పవన్కుమార్ రెడ్డిని రంగంలోకి దింపిన జేసీ మరింత జోష్ గా ప్రచారంలో పాల్గొని హామీలను గుప్పిస్తున్నారు. స్థానికంగా ఉండే త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామ�