Home » ananthapuram
అనంతపురం : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మడకశిరలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. నవరత్నా�
అనంతపురం : జిల్లాలో వైసీపీ అభిమానులు అత్యుత్సాహం చూపారు. ఎన్నికల ప్రచారం కోసం సోమందేపల్లికి వచ్చారు. అభిమానులు జగన్ హెలీప్యాడ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జగన్ పరుగు పరుగున వెళ్లి కారు ఎక్కారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేశా�
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు.
జగన్ అధికారంలోకి వస్తే జాబులు ఊడిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు.
మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయబోనని తెలిపారు.
అనంతపురం : హిందూపురం టీడీపీలో అసమ్మతి సెగ రగిలింది. బాలకృష్ణ నాయకత్వాన్ని అసమ్మతి వర్గం విభేదిస్తోంది. అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు పలువురు సీనియర్ నాయకులు అసమ్మతితో ఉన్నారు. ఈ మేరకు వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించార�
అనంతపురం : ’మీకు తగిలిన ప్రతీ గాయం..నా గుండెకు తగిలింది…అధికారంలోకి వచ్చాక మీ అందరినీ నేను ఆదుకుంటాను’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అనంతపురంలో సమర శంఖారావ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తాము అధికారానికొస్తే అక్రమంగా పెట్టిన దొంగ కే�
వృద్ధురాలు అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా 50వేల రూపాయలు అందజేసింది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ లో అసమ్మతి ఒక్కటోక్కటిగా బయట పడుతోంది. ఇటీవలే విజయవాడలో వంగవీటి రాధా పార్టీని వీడి అధ్యక్షుడు జగన్ పై సంచలన ఆరోపణలు చేయటం చర్చనీయాంశం కాగా…. మరోవైపు రాయలసీమలోని అనంతపురం జిల్లా వైసీపీల�
అనంతపురం జిల్లాలోని ప్రతి పశువుకూ ఆధార్కార్డు మాదిరి ఒక నంబరు కేటాయించి ట్యాగ్ చేస్తామని డిస్ట్రిక్ లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ (డీఎల్డీఏ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి తెలిపారు. ఇన్ఫర్మేషన్ నెట్వ