Home » ananthapuram
ఏపీలోని పొలాల్లో పీపీఈ(PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్లు కలకలం రేపాయి. కరోనా పేషెంట్లకు వైద్య
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొదట్లో క్రైమ్ రేట్ తగ్గింది. అందులో మర్డర్స్ తక్కువ
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండి నెల రోజులు దాటింది. నెల రోజులుగా మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్�
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్
అనంతపురం జిల్లా నేతలు టీడీపీకి షాక్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీ శమంతకమణి చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన స్థానికులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
అనంతపురం జిల్లా గోరంట్ల బస్టాండ్ లో మహిళ చేతిలో సెల్ ఫోన్ పేలింది. గోరంట్లకు చెందిన ప్రకృతి తన కుటుంబంతో కలిసి హిందూపురం వెళ్లెందుకు బస్టాండ్ కు వచ్చారు. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో బంధువులంతో మాట్లాడేందుకు ప్రకృతి సతీమణి రష్మి సెల్ ఫోన్ తీ
కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు వావివరసులు మరిచాడు. కన్నతల్లిపైనే కొడుకు లైంగిక దాడికి యత్నించాడు.