-
Home » Andhra Pradesh Elections 2024
Andhra Pradesh Elections 2024
ఏపీ ఎన్నికల ఫలితాలపై స్సందించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్
గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారని..
ఎస్పీపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
Nandyal SP : ఎస్పీపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
టీడీపీ-జనసేన కూటమితో పొత్తు లేనట్టేనా? ఏపీ ఎన్నికల్లో వ్యూహం మార్చిన బీజేపీ..! కారణం అదేనా?
రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం కోరిక మేరకు, తెలుగుదేశం-జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని ఓ వారం క్రితం వరకు భావించిన బీజేపీ అగ్రనాయకత్వం తాజాగా..
సీట్ల సర్దుబాటుపై టీడీపీ స్పెషల్ ఫోకస్.. అభ్యర్థుల ఖరారుపై చంద్రబాబు కసరత్తు
లోక్సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
స్పీడ్ పెంచిన బాబు, పవన్.. ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ-జనసేన మొదటి జాబితా!
వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు.. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు వేగవంతం చేశారు రెండు పార్టీల అగ్రనేతలు.
జగన్ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు
సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాలకు సంబంధించిన బిల్స్ కు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?
కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే.. మూడు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
సీఎం జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల
కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కొనసాగిస్తున్నారు.
అన్నయ్య జగన్పై విమర్శలతో విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల
పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన అన్నయ్య, ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
గురజాల టికెట్ ఆశిస్తున్నా.. నేనేం చేశానో ప్రజలే చెబుతారు: జంగా కృష్ణమూర్తి
గురజాల టికెట్ ఆశిస్తున్నాను. పార్టీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.