-
Home » Andhra pradesh State
Andhra pradesh State
తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి
CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి
ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు చర్చలు..!
Youtube Academy : యూట్యూబ్ గ్లోబల్ సీఈవో, గూగుల్ ఏపీఏసీ హెడ్ గుప్తాతో ఆన్లైన్లో కనెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. లోకల్ పార్టనర్లతో రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్టు తెలిపారు.
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
AP IAS Officers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ
IPS Officers : అతుల్ సింగ్కు ఎసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పీవీ సునీల్ కుమార్ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
APS RTC Charges : ఏపీలో మరో బాదుడు.. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. రేపటినుంచే అమల్లోకి..!
APS RTC Charges Hike : ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్ విధించారు.
AP Covid Updates : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 1,679 మందికి పాజిటివ్!
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,679మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Petrol Price : తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ దాటిన పెట్రోల్ ధర
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది. ఏపీలో లోని అధిక జిల్లాల్లో రూ. 100 ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో రూ. 98.48 గా ఉండగా..ఆదిలాబాద్ లో రూ. 100.45గా ఉంది.
AP Covid-19 Live Updates : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
AP Covid-19 Live Updates: కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వై�
AP Covid-19 Live Updates : ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు ఏడు లక్షలు దాటేశాయి. కరోనా కేసుల క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 7,297 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం�
ఏపీలో అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు రీఓపెన్?
AP Schools Reopening : ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరవా�