Andhra Pradesh

    మరోసారి విశాఖ పర్యటనకు చంద్రబాబు

    March 3, 2020 / 05:54 PM IST

    మొదటి సారి వెళ్లారు.. బెనిఫిట్‌ అయ్యింది.. రెండోసారీ ప్లాన్‌ చేసుకున్నారు. డబుల్‌ బెనిఫిట్‌ అవుతుందని. అంతా తాననుకున్నట్టే జరుగుతున్నప్పుడు ఎందుకు ప్లాన్‌ చేయరు.. తప్పకుండా చేసే తీరతారు. మొన్న వెళ్లినప్పుడు జరిగిన రచ్చకంటే ఈసారి ఇంకా ఎక్కువ

    తిరుపతి వాసులకు గుడ్ న్యూస్, ఆ వ్యక్తికి కరోనా లేదు

    March 3, 2020 / 05:29 AM IST

    హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్‌కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ

    జగన్ కు తలనొప్పిగా మారుతున్న ఆధిపత్య పోరు

    March 2, 2020 / 06:57 PM IST

    ఏపీలో రాజకీయ పరిస్ధితులు వేడెక్కాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అయితే వైసీపీ అధికారంలో ఉండటం, పార్టీలోని నేతల మధ్య గ్రూపులు ఏర్పడడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్ప

    హైదరాబాద్ లో నారా వారి విందు రాజకీయం

    March 2, 2020 / 06:37 PM IST

    నిరసనలు.. ఆందోళనలు.. అరెస్టులు.. విమర్శలు.. ప్రతివిమర్శలతో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్న తరుణంలో.. రుచికరమైన విందు రాజకీయం ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ రుచికరమైన విందును ఆస్వాదించిన వారంతా కూడా రాజకీయ వారసులే. ఉరకలెత్తే యువకెర�

    దిశ కంట్రోల్ రూమ్ : మొదటి బ్యాచ్ సిబ్బందికి శిక్షణ పూర్తి

    March 2, 2020 / 06:19 PM IST

    ఆంధ్ర ప్రదేశ్ లో దిశ కంట్రోల్ రూమ్‌లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్‌కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్‌ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మ�

    కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ఐ కధ సుఖాంతం

    March 1, 2020 / 09:52 AM IST

    సూసైడ్ మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ ఐ విష్ణు నారాయణ కధ సుఖాంతమైంది. ఆయన బనగాన పల్లి లోని  బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్లు గుర్తించి ఆయన్ను అక్కడినుంచి  ఆళ్ళగడ్డకు తరలించారు.  కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహ�

    ఏపీలో విలేజ్ క్లినిక్ లు..ఉచితంగా వైద్యం

    February 28, 2020 / 02:09 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ క్లినిక్ లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్‌ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

    ఇక ఊరిలోనే తీర్పులు… విలేజ్ కోర్టులు

    February 27, 2020 / 12:10 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ కోర్టులు రానున్నాయి. రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్‌ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 27, 2020) ఉత్తర్వులు జారీ చేసింది.

    విజయవాడలో ఉద్రిక్తం : CAA, NRCకి వ్యతిరేకంగా ముస్లిం మహిళల ధర్నా

    February 25, 2020 / 02:20 PM IST

    విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది.  CAA NRC కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాత‌బ‌స్తీలోని పంజా సెంటర్ వద్ద పెద్ద సంఖ్య‌లో ముస్లిం మ‌హిళ‌లు మంగళవారం సాయంత్రం ఆందోళ‌న‌ చేపట్టారు.  పెద్ద ఎత్తున బయటకి వచ్చిన మహిళలు రోడ్డుపై భైఠాయించి నిర‌స�

    ఏపీలో ఊపందుకున్న నీలి విప్లవం… విశాఖ నుంచి రొయ్యల ఎగుమతికి ప్రత్యేక విమానం

    February 25, 2020 / 01:23 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో నీలి విప్లవానికి మంచి రోజులు వచ్చాయి. పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. పడిగాపులు కాచి పెంచిన రొయ్యలు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల కష్టాలు తీరను

10TV Telugu News