Home » Andhra Pradesh
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో
ఆయన సినిమాలు చేసుకుంటారు.. గ్యాప్లో ఎప్పుడైనా ప్రజల మధ్యకు వెళ్తుంటారు. ఎందుకు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో తెలియదు గానీ.. వీలు చిక్కితే చాలు ఢిల్లీకి వెళ్లి వచ్చేస్తుంటారు. అక్కడకెళ్లి ఏం సాధించారబ్బా అంటే మాత్రం.. చెప్పుకోవడానికి ఏముండ�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి.
సంక్షోభంలో పడిన యస్ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ ఛైర్మన్ కొన్ని నెలల కిందటే బ్యాంకులో ఉన్న రూ.1300 కోట్ల డిపాజిట్లు ఉపంసహరించారు. యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నసంగతి తెలిసిన TTD చైర�
కరోనా వైరస్- తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీల ట్వీట్స్..
తెలుగుదేశం పార్టీలో చీమ చిటుక్కుమన్నా.. అక్కడ అధికార వైసీపీ నేతలకు తెలిసిపోతోంది. బాబు గారొస్తారు.. ప్రతి రోజు కాసేపు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఒకప్పుడు గుర్తింపు పొందిన టీడీపీలో అంతర్గత విషయాలు
ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్
ఒక రాజకీయ పార్టీ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీ నాగబాబు గారు స్పష్టంచేశారు. అన్నయ్య గారు తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టార�
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలి కేసు