Home » Andhra Pradesh
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. నెల్లూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి కరోనా పాటిటివ్ వచ్చింది. ఆ యువకుడు రెండు వారాల క్రితం ఇటలీ నుం�
ఎప్పుడూ జనంతో బిజీ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. పనులు కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే.. అయినా ఎవరూ రావడం లేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు,
స్వామీజీ అవతారమెత్తి ప్రజలను మోసం చేసి లక్షలు దండుకుంటున్నదొంగ బాబాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుప్తనిధులు వెలికి తీస్తానని, భూత వైద్యం చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలనుంచి భారీగా డబ్బులు వసూలు చేయటం అతని నైజం. ఈ క్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు ప్రభుత్వమే నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే మద్యం, డబ్బు ప్రలోభాలు లేకుండా చూడాలని చెబుతున్న సీఎం జగన్.. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసు�
గ్రామ స్థాయిలో కమిటీలు లేవు… మండల స్థాయిలో లీడర్లు లేరు… ఇక జిల్లా స్థాయిలో అయితే చెప్పనక్కల్లేదు.. గత ఎన్నికల్లో పార్టీ అధినేతతో సహా ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీ మరింత బలహీన పడింది. తాజాగా జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ �
పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరును 19 ఏళ్లపాటు లైంగికంగా వాడుకుని, ఆమెపై మోజు తీరాక ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర�
దేశంలోని అతి పెద్ద ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటైన YES BANK సంక్షోభానికి APS RTC బలైంది. ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీస
మార్చి 9నాటికి భారత్లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణా
ఆంధ్రప్రదేశ్ లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్లతో పాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఇలా ఏకగ్రీవాలు జరిగే చోట.. గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. దీంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. ఎన్నికల సంఘం పోల్ షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ (Model Code of Conduct (MCC)) అమల్లోకి వచ్చేసిం�