Home » Andhra Pradesh
ఈ నెల 22 వరకు అన్ని నియోజక వర్గాల పరిధుల్లోనూ వాలంటీర్లకు పురస్కారాలు అందజేయనున్నారు.
ఎన్నికల వేళ హైదరాబాద్ పై ఒకే పార్టీ చెందిన ఇద్దరు కీలక నాయకులు చెరో రకంగా స్పందించడాన్ని ఎలా చూడాలి?
సీఎం జగన్ ఎన్నికల ముందు ఎన్నో నాటకాలు ఆడారని, ఎంతో నటిస్తూ ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు.
ఏపీలో అన్ని స్థానాల నుంచి ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఈ దిశగా మరింత రాజకీయం దట్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప, ఎక్కడా క్లారిటీ లేక, ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు..
టీడీపీలో ఆయన సీనియర్ నేత. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగా సుదీర్ఘ అనుభవం. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… ఇటువంటి నేతకు ఈ ఎన్నికల సమయంలో కొత్త కష్టం వచ్చిపడింది.
స్పీకర్ నోటీసులకు టీడీపీ రెబల్స్ కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్ ఇంతవరకు స్పందించలేదు.
Balineni Srinivasa Reddy: ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవటానికి ప్రయత్నించడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
పార్టీ కార్యక్రమాల్లో జోరుచూపిస్తున్న కలిశెట్టి... తగ్గేదేలే అన్నట్లు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తుండటంతో కళా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.