Home » Andhra Pradesh
నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఆ జాతరకు వెళ్లి వస్తుండగా రాత్రి 11గంటల సమయంలో రెండు బైకులను అరకులోయ నుంచి వెళ్తున్న..
వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
చంద్రబాబు ఒక్కడే వస్తే గెలవడని తెలిసి దత్తపుత్రుడిని తెచ్చుకున్నారని ఆరోపించారు. తన వర్గానికి 30 సీట్లు..
ఈ సమ్మర్ చాలా హాట్ గురూ అంటోంది ఐఎండీ. సూరీడు సుర్రుమంటాడు. మాడు పగిలిపోవడం ఖాయం. భానుడి భగభగలకు చిర్రెత్తిపోతోంది. కాసుకోండి అంటూ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.
గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు ఉండబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతోంది.
Chegondi Surya Prakash: నమ్ముకున్న వారిని పవన్ కల్యాణ్ నట్టేట ముంచేశారని చెప్పారు. మనోహర్, నాగబాబుని తప్ప..
బండ్ల గణేశ్ చేస్తున్న వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ ఆయన ఎవరని ప్రశ్నించారు.
Roja: రుషికొండపై కొత్త భవనాలు ప్రారంభం
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నామని, తమది రైతుపక్షపాత ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.