Home » Andhra Pradesh
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో ఇంకా లిఖిత పూర్వక అఫిడవిట్లు దాఖలు చేయడం పూర్తి కాలేదని చెప్పారు. నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
సీఎం జగన్ ఎన్నికల హామీలో పింఛన్ల పెంపు ప్రధానమైనది. ఇప్పుడు మూడు వేల రూపాయలు చేయడంతో ఎన్నికల హామీని నెరవేర్చినట్లైంది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని.. తాము ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చే�
షర్మిల వల్ల ఏపీ రాజకీయాలు మారతాయా?
ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముళ్లలా ఉండాలని, షర్మిలని ఏపీ నేతలు ఆహ్వానిస్తున్నారని..
సీఎంవో నుంచి గతంలో చాలాసార్లు పిలుపు వచ్చినా అక్కడికి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్లలేదని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు.
ప్రజలకు పవన్ కల్యాణ్ హ్యాపీ న్యూఇయర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
దమ్ముంటే తమ సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
రాజకీయ చదరంగం మారబోతుందని అన్నారు. అన్యాయాలు సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు