Home » Andhra Pradesh
రాజకీయ చదరంగం మారబోతుందని అన్నారు. అన్యాయాలు సహించలేని వారు కొందరు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు
గత ఎన్నికల్లో సానుభూతితో జగన్ కు ఓట్లు పడ్డాయని చంద్రబాబు అన్నారు.
ఎమ్మెల్యేలు అందరూ సీట్ల గొడవలో ఉన్నారని, సీఎం జగన్ సీట్ల మార్పులో బిజీగా ఉన్నారని..
Visakhapatnam: దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు
తనకు ఏదైనా జరిగితే జగన్, భారతీ, ఎంపీ అవినాశ్ రెడ్డిదే బాధ్యతని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ..
కడప ఎంపీ టికెట్ను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులివెందుల సీటును బీసీలకు ఇస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి 175 నియోజకవర్గాలకుగానూ 170 సెగ్మెంట్లకు ఇన్చార్జిలు ఉన్నారని చెప్పారు.
రామకృష్ణతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా, మరో కుమార్తె ప్రభుత్వ ఆసుపత్రిలో..
నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్టెన్షన్, కొలెస్ట్రాల్ నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్టాక్ విలువ 26 లక్షలు ఉంటుందని తేల్చారు.
Gudivada Amarnath: భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, నేతలు కేఏ పాల్ పార్టీలోనూ...
ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా ఉచిత పథకాలు, ఉచిత హామీలను నమ్మి మరోసారి మోసపోకండి అని బాలయ్య పిలుపునిచ్చారు. వచ్చే వారంలో హిందూపురానికి వస్తానని, అప్పుడు మీతో కలసి మాట్లాడతానని బాలకృష్ణ చెప్పారు.