Home » Andhra Pradesh
కోమల(17) అనే బాలిక పెద్దలు చూసిన సంబంధం కాకుండా నచ్చిన వాడిని చేసుకుంటానంటూ కుటుంబ సభ్యులతో గొడవ పడింది. కుమార్తె పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యల మధ్య గొడవ జరిగింది.
గ్రామంలో మరికొందరు ఫొటోల స్థానంలో ఏకంగా ఆధార్ కార్డు అప్ లోడ్ అయిందని స్థానికులు తెలిపారు. ఓటర్ లిస్టులో ఇలా తప్పులతడక ఉంటే ఎలా అని, అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు ముగ్గురు ప్రాణాల్ని బలి తీసుకుంది. బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా బస్సు చక్రాల కింద పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కారు చీకట్లు.. ఏపీలో పరిస్థితులపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు CM KCR
విడిపోతే మనం ఎలా బతుకుతామో ఏమో అని వారంతా బాధపడ్డారు. కరెంట్ ఉండదు, కారు చీకట్లు అలుముకుంటాయని భయపెట్టారు. CM KCR
నారా భువనేశ్వరి ఈరోజు విజయనగరం వెళ్లనున్నారు. రైలు ప్రమాద బాధితులను ఆమె పరామర్శిస్తారు.
బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత రైల్వే భద్రతకు సంబంధించిన కేంద్రం వాదనలన్నీ గాలిలో ఆవిరైపోయినట్లు కనిపిస్తోందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.
రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాల వారికి రూ. 50లక్షల పరిహారం ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి రూ. 25లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
విజయనగరం రైలు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయనగరం రైలు ప్రమాదం తర్వాత 12 రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్టణం మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని బస్సుల్లో తరలించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చెప్పారు....