Home » Andhra Pradesh
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఊహించలేము అన్నారాయన. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ విషయమై సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హరీశ్ రావు రోడ్డు షో నిర్వహించారు
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. 50ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని తెలంగాణ ప్రజల్ని కోరారు.
కూతురి పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టిన కష్టార్జితం ఎలుకల పాలైంది. రూ.2 లక్షల కరెన్సీ నోట్లు ఎలుకలు కొరికేయడంతో ఆంధ్రప్రదేశ్లో ఓ కుటుంబం కన్నీరుమున్నీరైంది.
మిథిలి తుఫాను బంగ్లాదేశ్లోని ఖెపుపరా తీరాన్ని తాకడంతో అక్కడి తీర ప్రాంతాల్లో 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలోని పలు ప్రాంతాల్లో ...
తెలంగాణలో బీజేపీ గెలుపు తథ్యం అంటూ అమిత్ షా.. ధీమా వ్యక్తం చేశారు. ఇక BRSకు VRS ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో KCR రికార్డు సృష్టించారు అంటూ విమర్శలు సంధించారు.
మధ్యప్రదేశ్ లో 71.16 శాతం ఓటింగ్ నమోదు కాగా ఛత్తీస్గఢ్లో 68.15 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గింది.
ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నిం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు