Home » Andhra Pradesh
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు.
తెలంగాణలో జలయజ్ఞం పేరుతో దోపిడీ జరుగుతోందని ఈ పరిస్థితి మారాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
బాబు బెయిల్పై సుప్రీమ్ కోర్టుకు ఏపీ సీఐడీ
ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ..
హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. కారులో తరలిస్తున్న రూ.2కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
తేజామూర్తి ఐదు నెలల క్రితమే ప్రియాంక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హైదరాబాద్లోనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నారు. పలు కారణాలతో భార్యపై..
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.
ఫిషింగ్ హార్బర్ లో ప్రమాద ఘటన స్థలాన్నిమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ప్రభుత్వం నష్ట పరిహారం పంపిణీలో
విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని..విజభన జరిగి 10 ఏళ్లు జరిగినా చట్టం పేర్కొన్న అంశాలు అలాగే ఉన్నాయని..ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.