Minister Roja: నగరి కోర్టులో ముగ్గురిపై పరువు నష్టం దావా వేసిన మంత్రి రోజా

తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.

Minister Roja: నగరి కోర్టులో ముగ్గురిపై పరువు నష్టం దావా వేసిన మంత్రి రోజా

Minister Roja: టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గాలి భాను ప్రకాష్, ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి రాజేంద్రప్రసాద్‭ల మీద మంత్రి రోజా కేసు దాఖలు చేశారు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.