-
Home » Defamation Suit
Defamation Suit
షారుఖ్ ఖాన్ కు షాకిచ్చిన IRS అధికారి.. రూ.2 కోట్ల పరువునష్టం కేసు
September 25, 2025 / 07:46 PM ISTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి IRS అధికారి షాక్ ఇచ్చారు. తనపై మోసపూరిత,(Shah Rukh Khan) పరువుకు భంగం కలిగే కామెంట్స్ చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం…
బండి సంజయ్పై రూ.10 కోట్లకు కేటీఆర్ పరువు నష్టం దావా..
September 15, 2025 / 10:22 PM IST10 కోట్ల పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించేలా ప్రచారాన్ని ఆపేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని వాదించారు.
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు.. ట్విటర్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
October 22, 2024 / 10:57 AM ISTకేటీఆర్ ట్వీట్ ప్రకారం.. నాపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నేను ధృడమైన నిర్ణయం తీసుకున్నాను. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ..
ఎన్నిసార్లు పిలిచినా.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఎందుకు వెళ్లడం లేదు?
February 27, 2024 / 10:31 AM ISTఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా నోటీసులు జారీ చేస్తూనే ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
పూనమ్ పాండేపై రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు.. ఆమె భర్తపై కూడా..
February 13, 2024 / 01:17 PM ISTపూనమ్ పాండే ఇటీవల తను చనిపోయినట్లు చేసిన స్టంట్ తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పూనమ్ ఆమె భర్త రూ.100 కోట్లు చెల్లించాలంటూ పరువు నష్టం దావా నమోదైంది.
నగరి కోర్టులో ముగ్గురిపై పరువు నష్టం దావా వేసిన మంత్రి రోజా
November 21, 2023 / 06:25 PM ISTతన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.
Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేశ్.. అందరి సంగతి తేలుస్తా.. వైసీపీ నేతలకు వార్నింగ్
July 14, 2023 / 04:05 PM ISTఅధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యేల అవినీతిపై నేను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా?
Haridwar : తమను వదిలేసి బారాత్ కు వెళ్లాడని..వరుడిపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేసిన స్నేహితులు
June 28, 2022 / 04:01 PM ISTతమకు పెళ్లికి పిలిచి వదిలేసి బారాత్ కు వెళ్లిపోయాడని వరుడిపై అతని స్నేహితులు రూ.50 లక్షలు పరువునష్టం దావా వేశారు.
Minister KTR : బండి సంజయ్ పై పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్
May 13, 2022 / 04:51 PM ISTనిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
TTD : టీటీడీ కేసు వాదించటానికి తిరుపతి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి
December 29, 2021 / 12:20 PM ISTటీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు.