Home » Defamation Suit
కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. నాపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నేను ధృడమైన నిర్ణయం తీసుకున్నాను. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా నోటీసులు జారీ చేస్తూనే ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
పూనమ్ పాండే ఇటీవల తను చనిపోయినట్లు చేసిన స్టంట్ తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పూనమ్ ఆమె భర్త రూ.100 కోట్లు చెల్లించాలంటూ పరువు నష్టం దావా నమోదైంది.
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.
అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యేల అవినీతిపై నేను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా?
తమకు పెళ్లికి పిలిచి వదిలేసి బారాత్ కు వెళ్లిపోయాడని వరుడిపై అతని స్నేహితులు రూ.50 లక్షలు పరువునష్టం దావా వేశారు.
నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు.
డ్రగ్స్ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేశానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ని కేంద్ర మంత్రులు, జడ్జిలు,జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను 'పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్వేర్ ను విక్రయించే ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది.