Home » Defamation Suit
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి IRS అధికారి షాక్ ఇచ్చారు. తనపై మోసపూరిత,(Shah Rukh Khan) పరువుకు భంగం కలిగే కామెంట్స్ చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
10 కోట్ల పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించేలా ప్రచారాన్ని ఆపేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని వాదించారు.
కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. నాపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నేను ధృడమైన నిర్ణయం తీసుకున్నాను. మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా నోటీసులు జారీ చేస్తూనే ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
పూనమ్ పాండే ఇటీవల తను చనిపోయినట్లు చేసిన స్టంట్ తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పూనమ్ ఆమె భర్త రూ.100 కోట్లు చెల్లించాలంటూ పరువు నష్టం దావా నమోదైంది.
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.
అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యేల అవినీతిపై నేను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా?
తమకు పెళ్లికి పిలిచి వదిలేసి బారాత్ కు వెళ్లిపోయాడని వరుడిపై అతని స్నేహితులు రూ.50 లక్షలు పరువునష్టం దావా వేశారు.
నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు.