andhrapradesh

    మహిళ ఆత్మహత్యా యత్నం

    November 25, 2020 / 08:59 AM IST

    widow suicide attempt at guntur district : ఉపాధికోసం హోటల్ ఏర్పాటు చేసుకున్న ఒంటరి మహిళ స్ధలాన్ని ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేయటానికి ప్రయత్నించటంతో ఆమహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోటానికి ప్రయత్నించింది. గుంటూరు జిల్లాలో ఈదారుణం జరిగింది. గుంటూరు జిల్లా న

    సత్యప్రభ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రామ్ చరణ్

    November 20, 2020 / 06:19 PM IST

    Satya Prabha: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుండెపోటుకు గురై ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, �

    ఏపీలో మళ్లీ తగ్గిన మద్యం ధరలు

    October 29, 2020 / 07:06 PM IST

    Andhra Pradesh Govt Reduces Liquor Price ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మద్యం ధరలు తగ్గాయి. కొన్ని రోజుల క్రితం లిక్కర్ ధరలను తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లిక్కర్ రేట్లను సవరించింది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల న�

    తేజ్ పిలుపునిచ్చాడు.. ఫ్యాన్స్ పాటిస్తున్నారు..

    October 14, 2020 / 01:43 AM IST

    Sai Dharam Tej: తమ అభిమాన హీరో పుట్టినరోజంటే వీరాభిమానుల ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, బైక్ ర్యాలీలు.. మాములు హడావిడి చేయరు. అయితే తమ అభిమాన హీరో పిలుపును గౌరవించి అనవసరపు ఆర్భాటాలకు పోకుండా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతా అభిమానులకు ఆదర్శంగ�

    Allu Arjun Met His Fan: నాగేశ్వరరావు కల నెరవేర్చిన బన్నీ..

    October 3, 2020 / 12:34 PM IST

    Allu Arjun met his avid fan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వీరాభిమాని కోరిక నెరవేర్చారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కంభంపాడుకి చెందిన నాగేశ్వరరావు అల్లు అర్జున్‌ వీరాభిమాని.. ఎలాగైనా అల్లు అర్జున్‌ని కలవాలని సెప్టెంబర్‌17వ తేదీన ఆయన మాచర్ల నుంచి హైద�

    మా భూములకు నష్ట పరిహారం ఇప్పించండి.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్..

    September 29, 2020 / 12:38 PM IST

    Krishnam Raju – Ashwini Dutt: కేంద్ర మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు ఇచ్చిన భూముల్లో తమ

    ఏపీలో కొనసాగుతున్న పాజిటీవ్ ట్రెండ్. కొత్త కేసులకన్నా, రికవరీ ఎక్కువ

    September 24, 2020 / 06:31 PM IST

    AP coronavirus Update: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 76,000 టెస్ట్‌లు చేయగా, 7,855 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండువారాలుగా పాజిటీవ్‌కేసుల్లో ఏంతో కొంత తగ్గుదల కనిపిస్తూనే ఉంది. 24 గంటల్లో 8,807 మంది పూర్తిగా రికవరీ అయ్యారు. అంటే, కొత్తగా వచ్చిన

    అల్లు అర్జున్‌ను కలిసేందుకు అభిమాని పాదయాత్ర.. ఎన్ని కిలోమీటర్లు నడిచాడో తెలుసా!..

    September 23, 2020 / 08:47 PM IST

    Allu Arjun Die Hard Fan Padayatra: సినిమా హీరోల పట్ల అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుదనేది మాటల్లో చెప్పలేం. తమ అభిమాన నటుడిని జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని కలలు కంటుంటారు. ఇక తమ హీరోల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఫ్యాన్స్‌కి చెప్పలేని ఆనందం. ఇప్పుడ�

    శభాష్ సాయి ధరమ్ తేజ్.. మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..

    September 19, 2020 / 10:56 AM IST

    Sai Dharam Tej fulfills his promise: ఈరోజుల్లో ఏ విషయంలోనైనా కమిట్‌మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడి అన్నమాట ప్రకారం ఇచ్చిన హామీ నెరవేర్చాడు. వివరాళ్లోకి వెళ్తే.. గతేడాది విజయవాడకు చెంది�

    దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారు.. అలీ..

    September 16, 2020 / 07:57 PM IST

    Ali Met AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దేశంలోనే ఉత్తమ సీఎం అని సినీ నటుడు అలీ ప్రశంసించారు. తాడేపల్లిలో ఏపీ సీఎంను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యా�

10TV Telugu News