andhrapradesh

    రోడ్డు ప్రమాదంలో తండ్రితోపాటు నిర్మాత దుర్మరణం..

    August 19, 2020 / 06:03 PM IST

    టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి ఈరోజు(బుధవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణ​ చెందారు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్‌రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్�

    కరోనా కంటే కులం ప్రమాదకరం.. రామ్ సంచలన ట్వీట్..

    August 17, 2020 / 04:49 PM IST

    హీరో రామ్ పోతినేని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కొద్ది రోజులుగా చేస్తున్న ట్వీట్స్ సంచలనంగా మారాయి. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్‌గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడ�

    ఫూల్స్ ఎవరు రామ్?.. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై రామ్ సంచలన ట్వీట్స్..

    August 15, 2020 / 02:41 PM IST

    సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా హీ�

    ఏపీ కొవిడ్ కేసుల్లో స్వల్ప ఊరట

    August 12, 2020 / 07:30 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసుల అంకెల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. 10వేలు ధాటి ఫైల్ అవుతున్న కేసుల్లో కొంచెం బెటర్ అనిపిస్తుంది. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం 9గంటల వరకూ నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 57వేల 148మ�

    కృష్ణుడి తాత పెన్మెత్స సాంబశివరాజు కన్నుమూత..

    August 10, 2020 / 01:26 PM IST

    టాలీవుడ్ నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు కోల్పోయినట్లుగా ట్వీట్ చేశారు.. వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ

    3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

    July 31, 2020 / 04:01 PM IST

    వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏపీలో ఇకపై 3రాజధానులు ఉండనున్నాయి. 3రాజధానులకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పా�

    కరోనా యూనిక్ హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా

    July 27, 2020 / 08:19 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా… ఇప్పుడు పెద్ద మెట్రోపాలిటన్ మరియు టైర్ -1 నగరాల బయట అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ సోకుతున్న ప్రదేశంగా నిలిచింది. భారీగా కరోనా కేసులతో పెద్ద కరోనా హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా నిలిచింది. జిల్లా

    మృతదేహాలతో నిండిపోతున్నగుంటూరు GGH ఆసుపత్రి

    July 27, 2020 / 09:53 AM IST

    ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల సంఖ్య చేరుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా విస్తరిస్తూనే ఉంది. జీజీహె

    మీకు బియ్యం కార్డు ఉందా..అయితే ఇన్ కం సర్టిఫికేట్ అవసరం లేదు

    July 26, 2020 / 07:12 AM IST

    ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టే

    బ్రేకింగ్ : నిమ్మగడ్డ కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

    July 24, 2020 / 12:59 PM IST

    నిమ్మగడ్డ వ్యవహారం ఇంక కంటిన్యూ అవుతూనే ఉంది. ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెల

10TV Telugu News