Home » andhrapradesh
ఢిల్లీ : ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలుస్తామన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు కలిసి…ఐక్యంగా ముందుకు పోతామ�
విజయవాడ : ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ఏపీ సీఎం చంద్రబాబు వివిధ వర్గాలను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వరాల జల్లు కురిపించేస్తున్నారు బాబు. ప్రధానంగా రైతులను ఆకట్టుకొనేందుకు పల
పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలలో తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకొనేందుకు తెలుగుదేశం భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజమహేంద్రవరం వేదికగా “జయహో బీసీ” పేరిట ఆదివారం నిర్వహించే ఈ�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�
చెన్నై : తనపై వచ్చిన ఆరోపణలపై సినీ నటి భానుప్రియ స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భానుప్రియ నివాసంలో తన కూతురు వేధింపులకు గురవుతోందని.. తల్లి సామర్లకోటలో పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేకేత్తించింది. తూర్పుగోదా�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్లు మైనస్లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయ�
అమరావతి : ఏపీకి కొత్త గవర్నర్గా ఐరన్ లేడీ కిరణ్ బేడీ రాబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏపీకి కిరణ్ బేడీని నియమించటంలో రాజకీయ కోణం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కిరణ్ బేడీ గవర్నర్గా రానున్నారనే వార్తలు ప్రాధ
విజయవాడ : కేటీఆర్ – జగన్ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న ఈ చర్చలు పొలిటికల్గా హీట్ పెరుగుతోంది. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్లో జరుగుతున్న ఈ భేటీపై ఏపీ టీడీపీ కారాలుమిరియాలు నూరుతోంది. మ�
విశాఖజిల్లా : మాతృమూర్తి గురించి వర్ణించాలంటే..ఒక్క పదంలో సరిపోదు. నవమాసాలు మోసి కనిపెంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లి…దారుణానికి తెగబడింది. తన ఏకాంతానికి అడ్డుగా వస్తుందనే కారణంతో కన్నకూతురినే చిత్ర హింసలకు గురి చేసింది. �
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలని చూస్తున్న జనసేనాని..అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసిన పవన్ కళ్యాణ్..తాజాగా పార్టీ నాయకులు..అభిమానులతో చర్చిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారం విజయవాడ నుంచి ప్రారంభిస్�