Home » andhrapradesh
ఏపీ పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ఆన్సర్ కీ విడుదల కానుంది. తుది ఫలితాలు రెండు రోజుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవలే నిర్వహించిన ఈ ఉద్యోగాల తుది రాత పరీక్షకు 96.14 శాతం క్యాండిడేట్స్ హాజరయ్యారని
ఢిల్లీ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయన�
విజయనగరం : ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు సిట్టింగ్లకు భరోసా ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్న వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు తిరిగి అవకాశం కల్పిస్తున్నాయి. సంక్షేమపథకాల అమ�
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలు కన్నీళ్లు కారుస్తున్నారు. చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోతుండడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంల�
విజయవాడ : కొడుకు నారా లోకేష్పై పీఎం మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం ఘాటు పదాలతో విరుచుకపడ్డారు. మోడీకి బంధాలు..సంబంధాలే లేవు..కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉందా అంటూ ప్రశ్నించారు. గుంటూరు జిల్లాకు వచ్చిన మోడీ..బాబు కుటుంబంపై పలు వ్యాఖ్యలు చేశారు. �
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూ కాకినాడ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 20 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, 24న అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 ను�
రంజుగా మారిన నందికొట్కూరు పాలిటిక్స్… ఎస్సీల కోటలో రెడ్ల రాజకీయం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పార్టీలు టీడీపీకి పునర్వైభవం దక్కుతుందా..? వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ పాగా వేస్తుందా..? కర్నూలు : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నందికొట�
విజయవాడ : ఏపీ శాసన మండలి ఛైర్మన్గా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎం.ఎ. షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్ఛార్జ్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కమలనాథుల దళం ప్రత్యేక నజర్ పెట్టింది. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ అధిష్టానం వ్యూహలు రచిస్తోంది. లోక్ సభ ఎన్నికలు, ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఏపీలో పలు కార్యక్రమాలకు శ
చెన్నై : సినీ నటి భానుప్రియకు కష్టాలు తప్పవా ? ఆమెను పక్కా అరెస్టు చేస్తారనే వార్త హల్ చల్ చేస్తోంది. భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని దొంగతనం కేసులో అరెస్టు చేయడం కొత్త మలుపు చోటు చేసుకున్నట్లైంది. దీనిని బాలల �