andhrapradesh

    క్లారిటీ ఇచ్చేశారు : TDP కోసం ప్రచారం చేస్తా – కొణతాల

    March 22, 2019 / 02:48 PM IST

    అందరూ అనుకున్నట్లే జరిగింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీకే జై కొట్టారు. గతవారం జగన్ సమక్షంలో YCPలో చేరాలని భావించిన కొణతాల.. కండువా కప్పుకునే సమయంలో పార్టీలో చేరకుండా ఆగిపోయారు. వైసీపీని వీడి టీడీపీలో చేరినా అక్కడ�

    బతుకు హామీ : ఉపాధిహామీ పనుల్లో AP కొత్త రికార్డు

    March 22, 2019 / 02:32 PM IST

    ఏపీలో ఉపాధి హామీ పనుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో అనేక జిల్లాల్లో వలసలు నిలిచిపోయాయి. లక్ష్యాన్ని మించిన ఉపాధి హామీ పనులను చేపట్టి.. ఏపీ ప్రభుత్వం సరికొత్త రి

    సీఎంల పనితీరుపై ర్యాంకులు : కేసీఆర్ ఫస్ట్.. చంద్రబాబు 14

    March 22, 2019 / 12:30 PM IST

    దేశంలోని సీఎంల పనితీరుకి సంబంధించి ర్యాంకులు విడుదల అయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్ (ఫస్ట్) స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స

    యువోత్సాహం : TDP జాబితాలో 11 మంది వారసులకు చోటు

    March 15, 2019 / 01:48 AM IST

    TDP పార్టీలో వారసులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థుల్లో 11 మంది వారసులకు చోటు దక్కింది. వీరంతా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. ఇంతకు ఆ వారసులు ఎవరు? 1 ) శ్రీకాకుళం జిల్లాలోని �

    వారణాశి వదిలేస్తారా : పూరి నుంచి ఎన్నికల బరిలో ప్రధాని?

    March 12, 2019 / 09:32 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూపీలోని వారణాశి నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వారణాశి నుంచి కాకుండా ఈసారి ఒడిషాలోని పూరి నుంచి మోడీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్

    ఫారం 7 పై నివేదిక కోరాము :  సీఈసీ 

    March 11, 2019 / 02:41 AM IST

    ఢిల్లీ :  17 వ లోక్ సభ  ఎన్నికల నగారా  మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా  మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెల�

    ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : గవర్నర్ ను కోరిన కన్నా

    March 6, 2019 / 12:01 PM IST

    హైదరాబాద్: ఏపీలో శాంతి భద్రతల క్షిణించాయని, ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చెయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో  భేటీ అయి రాష్ట్రంలో నెకొన్న పరిస్ధితులన�

    ఐటీ గ్రిడ్ రచ్చ : కేటీఆర్ Vs నారా లోకేష్ ట్విట్టర్ వార్

    March 6, 2019 / 11:38 AM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ హాట్ పొలిటిక్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్, ఏపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీ గ్రిడ్, ఓటర్ల తొలగింపు విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ జగన్‌కు సహకరిస్తోందని, మోడీ, జగన్, కేసీఆర్‌‌లు ఏపీ ప�

    పవర్ పాలిటిక్స్ : ఏపీలో ఏం జరుగుతోంది

    March 4, 2019 / 12:37 PM IST

    ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ జరిగిందనే విషయం బయటపడడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇది సంచలనం రేపుతోంది. వైసీపీ పెట్టిన కేసు

    ఐటీ కంపెనీలో సోదాలు : ఏపీ తెలంగాణ మధ్య రాజుకున్న వివాదం

    March 3, 2019 / 04:02 AM IST

    హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీకి ఐటీ సేవలందించే కంపెనీల్లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించడం ఉద్�

10TV Telugu News