Andra Pradesh

    AP Anna Canteen : కడపలో పెట్రోలు బంకు కోసం అన్న క్యాంటీన్ కూల్చివేత

    March 23, 2022 / 11:18 AM IST

    కడపలో అర్థరాత్రి పెట్రోల్ బంకు కోసం అన్న క్యాంటీన్ కూల్చివేశారు అధికారులు.

    Andra Pradesh : వికటించిన మధ్యాహ్న భోజనం..42 మంది విద్యార్థులకు అస్వస్థత

    March 11, 2022 / 04:59 PM IST

    కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు.

    Nara Lokesh: పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోంది.. కరోనా సమయంలో పరీక్షలు అవసరమా? -నారా లోకేష్

    June 8, 2021 / 12:44 PM IST

    కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులపై ఒత్తిడి అనే అంశంపై డాక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ సంధర్భంగా నారాలోకేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

    AP High Court : ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి చెక్

    May 31, 2021 / 04:00 PM IST

    రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని ఈ కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి బిల్లులు భారీగా వసూళ్లకు హైకోర్టు చెక్ పెట్టింది. కోవిడ్ రోగుల నుంచి లక్షలాది రూపాయలను నోడల్ ఆఫీసర్ సమక్షంలోనే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిం�

    నెల్లూరు నాగలక్ష్మి గారు.. మీరు గ్రేట్.. చాలా రిచ్- సోనూసూద్

    May 13, 2021 / 09:28 PM IST

    కరోనావేళ పోరాడుతున్న వ్యక్తుల్లో ఒకరు సోనూసూద్.. ప్రతీరోజూ వేలాదిమందికి సాయం చేస్తూ దేవుడు అని ప్రశంసించబడుతోన్న సోనూసూద్.. లేటెస్ట్‌గా సోనూసూద్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో నాగలక్ష్మీ అనే యువతిని అభినంది�

    ఏపీలో ఇసుక దుమారం.. టీడీపీ, జనసేన విమర్శలు

    March 22, 2021 / 01:00 PM IST

    ఇసుక రీచ్‌ల్లో తవ్వకాల బాధ్యతలను ఏపీ ప్రభుత్వం జేపీ ప్రైవేట్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు అప్పజెప్పడంపై తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, �

    ఆంధ్రప్రదేశ్‌లో 24గంటల్లో 326 కరోనా కేసులు

    January 1, 2021 / 07:40 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 58,519 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8లక్షల 82వేల 612కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త

    MCA కోర్సు ఇక రెండేళ్లే: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

    December 21, 2020 / 04:55 PM IST

    మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(MCA) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకుని రానున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. ఎంసీఏ కోర

    సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రోజా గిఫ్ట్ ఇదే!

    December 21, 2020 / 12:22 PM IST

    Roja birthday gift for YS Jagan mohan reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖుల నుంచి ఆయనకు ఇప్పటికే శుభాకాంక్షలు అందగా.. లేటెస్ట్‌గా సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస�

    చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లో కాపురం.. ఏపీపై పెత్తనం చేస్తున్నారు

    October 24, 2020 / 01:02 AM IST

    నిత్యావసర సరుకుల ధరలపై వైఎస్ జగన్ సమీక్ష జరిపారని, వర్షాలు, వరదలు పేరు చెప్పి కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు వెల్లడించారు. దుక�

10TV Telugu News