Home » Andra Pradesh
ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక లాంటిది అని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రతి జిల్లాలో కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి కృషిచేయాని ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి. మన పరిపాలన ఎలా ఉందో ఈ కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ వాలంటీర్. ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ తీసుకుని వచ్చిన గ్రామ వాలంటీర్లు ఇప్పటికే విధుల్లో చేరి కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. సంక్షేమ �
బొబ్బిలి ప్రాంతం పేరు వినగానే చారిత్రక నేపథ్యం గుర్తుకు వస్తుంది. ఆనాడు విజయనగరం, బొబ్బిలి సంస్థానాల మధ్య జరిగిన యుద్ధం.. బొబ్బిలి యుద్ధంగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన విషయం తెలిసిందే. నాటి బొబ్బిలి చారిత్రక నేపథ్యం…నేడు రాజకీయపరంగానూ కొనసా
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అభ్యర్ధులను ఎంపిక చేయడంలో వేగం పెంచింది. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే వారిని ప్రకటిస్తుంది. అధికారికంగా బయటకు ప్రకటించనప్పటికీ, ఇప్పటికే అభ్యర్ధులకు వారి సీటుపై క్లారిటీ ఇచ్చి
ఓటర్ల జాబితాలో తెలుగుదేశం అక్రమాలకు పాల్పడుతుందంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఓటర్ల జాబితాలోని అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి అనుకూలంగా లేని వారి ఓట�