Home » animals
హైదరాబాద్: ఎండలు దంచేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకొస్తే చాలు మాడు పగిలిపోతోంది. అర్జెంట్ పని ఉంటే తప్ప జనాలు ఇంటినుంచి బయటకు రావలడం లేదు. ఏసీలు, ఫ్యాన్లు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రజలే ఎండను తట్టుకోలేని పరిస్థితి ఉంటే మరి మూగ జీవాల సం�
ఒక రకమైన బ్యాక్టీరియా మన దేహంలోకి వెళ్లి జబ్బులు వస్తాయన్నారు. మన దేశంలో దీని కారణంగా ఏటా లక్ష మంది, ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది చనిపోతున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి.