Home » animals
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలు, వలస
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు
లాక్డౌన్ : జంతువులపై ప్రేమ, సంరక్షణ చూపించాల్సిన సమయం ఇదే అంటూ ట్వీట్ చేసిన ఉపాసన..
గూగుల్ (AR)టెక్నాలజీతో మీకు చూడాలనుకున్న జంతువును ఇంట్లోనే చూడొచ్చు. లాక్ డౌన్ పీరియడ్ లో వినియోగదారులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యేందుకు గూగుల్ కొత్త ఆన్ లైన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 600లకు పైగా మరణాలు సంభవించాయి.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల చాలా రకాల జాతి జంతువులు చనిపోయాయి. కార్చిచ్చు వల్ల దేశానికి చెందిన లక్షలాది జంతువులను కాపాడటంలో ప్రభుత్వం విఫలం కావటం, వాతావరణ మార్పులు పట్ల అక్కడి ప్రజలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. కార్చిచ్చు తర్వాత
నిజంగానే ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఆస్ట్రేలియాలో చెలరేగిన మంటల్లో 480 మిలియన్ల జంతువులు చనిపోయానని సిడ్నీ విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటిలో పక్షులు, క్షీరదాలు, పాకే జంతువులున్నాయి. న్యూ సౌత్ వేల్స్, క్వీన్
వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరినీ హడలెత్తిస్తోంది. రాత్రయితే చాలు అతడు రాక్షుసుడిలా మారిపోతున్నాడు. జంతువుల నెత్తురు తాగుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాడు.
జంతువుల పరిరక్షణ కోసం నిర్వహించిన జంతుగణన ముగిసింది. మే 11వ తేదీన ఇది ప్రారంభమై మే 13తో ముగిసింది. ఫారెస్టు అధికారులు, ఎన్జీవోల సంయుక్త కృషితో ఇది సాధ్యమైంది. జంతువుల కదలికలు, అడవుల్లో నీటి చెలమల గుర్తింపు..అక్కడకు వచ్చే జంతువుల కదలికల ఆధారంగా �
పాకిస్తాన్ ది వ్రకబుద్ధి అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. భారత వింగ్ కమాండర్ ను పాక్ విడిచిపెట్టడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి వచనాలు పలకడం, ఇవన్నీ చూసిన కాశ్మీర్ ప్రజలు ఇక సరిహద్దుల్లో హాయిగా జీవించవచ్చని ఆశపడ్డారు. తాము శా