Home » animals
తొలకరిలో జీవాలు అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో చనిపోయినప్పుడు చిటుక వ్యాధిగా అనుమానించవచ్చు. ఈ వ్యాధి సోకి మరణించిన గొర్రెలను శవ పరీక్ష చేసినట్లయితే మూత్ర పిండాలు మెత్తబడి గుజ్ఞు ,గుజ్జుగా మారిపోయి ఉంటాయి.
కరోనా చికిత్సలో ఐవర్మెక్టిన్ ఔషధం వాడితే అనర్దాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వలన వికారం, మతిమరుపుతోపాటు ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలిపారు.
ఇద్దరి మధ్య చిన్న గొడవ ఎంత దూరం పొయ్యిందో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఆహ్లాదకరంగా పక్షుల కిలకిలతో, జంతువుల విన్యాసాలతో ఉండే 'జూ' వాతావరణం వేడెక్కిపోయింది.
పిల్లుల్లో కంటే కుక్కల్లోనే కరోనా వైరస్ ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు అధికంగా ఉన్నట్లు యాంటి బాడీ పరీక్షల్లో నిర్ధారించారు.
చైనాలోని వుహాన్ లో తొలుత వెలుగుచూసిన కొవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా వైరస్ ముప్పు వెంటాడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి జంతువుల్లోనూ మొదలైందని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. అటవీ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని ...
Women are animals… with rights సామాన్యుడు ఎలా మాట్లాడినా చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నవారు.. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మైనారిటీలు, బాధితుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే సోషల్ మీడియా వేదికగా వేటాడేస్తారు �
River water turns beetroot red colour : సాధారణంగా నది నీళ్లు తెలుపు రంగులో ఉంటాయి. కానీ నది నీళ్లు ఎరుపు రంగులో ఉండటం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? లేదనే అంటాం కదూ..కానీ నదినీళ్లు రంగు మారాయి అంటే అది కాలుష్యం అయి ఉండవచ్చు. అదే జరిగింది ఓ ప్రాంతంలోని నదిలో.రష్యాలోని ఓనది
సంపద రావాలని, ఆరోగ్యంగా ఉండాలని కొంతమంది జంతువులను బలి ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. బలి ఇవ్వడం వల్ల అంతా మేలు జరుగుతుందని నమ్ముతుంటారు. ఇలాగే..కొంతమంది గుడ్లగూబను బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు 11 మందిని అదుపులోకి
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్.. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్ కేసులు పెరుగుతుండటంతో మే3, 2020 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల కార్మికులతో సహా పల�