Home » Annamayya District
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదులు పెళ్లి చేసుకున్న మహిళల వివరాలు, వివాహం జరిపించిన పెళ్లి పెద్దలపై కన్నేసిన ఖాకీలు అదే స్థాయిలో విచారణ చేస్తున్నారు.
అరెస్ట్ చేసిన ఇద్దరినీ చెన్నైలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.
అన్నమయ్య, కర్నూలు జిల్లాల వైద్య & ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
మొత్తంమీద తంబళ్లపల్లిలో పార్టీని గాటిన పెట్టేందుకు టిడిపి అధిష్టానం సీరియస్ గా ప్రయత్నిస్తోంది.
శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు వాపోయారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు శుక్రవారం అన్నమయ్య జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లోకి వెళ్లారు.
సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, పోలీసులు.. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు.
కంటైనర్ డ్రైవర్, కారు డ్రైవర్ సహా కారులోని ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.