announced

    Breaking News : రెడ్ జిల్లాగా చిత్తూరు

    April 7, 2020 / 03:52 AM IST

    చిత్తూరు రెడ్ జిల్లాగా ప్రకటించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఈ వైరస్ త్వరగా ఎక్కువగా విస్తరిస్తున్న 96 జిల్లాల జ�

    కరోనా ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలకు నితిన్ సాయం..

    March 23, 2020 / 02:07 PM IST

    క‌రోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెరో రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన హీరో నితిన్‌..

    చెక్ ఇట్ : CAT 2019 ఫలితాలు వచ్చేశాయి

    January 4, 2020 / 09:26 AM IST

    ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM) లో ప్రవేశాల కోసం నవంబర్ లో కామన్ అడ్మిషన్ టెస్టు(CAT) ను నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కోజికోడ్ శనివారం(జనవరి 4, 2020)  ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్ధులు ఫలితాలను అధికారి�

    లిటరేచర్ లో ఇద్దరికి నోబెల్

    October 10, 2019 / 03:52 PM IST

     2018, 2019 సంవత్సరాలకు గాను సాహిత్యంలో నోబెల్ పురస్కార విజేతలను ప్రకటించింది స్వీడిష్ అకాడమీ. ఇద్దరు ఐరోపా రచయితలు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి సాహిత్యంలో పోలండ్ రచయిత్రి ఓల్గా టోకర్ జుక్ నోబెల్ పురస్కారానికి ఎంపికవగా..2019కి గాన�

    హర్యానా, మహారాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా

    September 21, 2019 / 04:21 AM IST

    మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు

    గుడ్ న్యూస్ : బీసీ గురుకులాల్లో ఉద్యోగాలు

    September 8, 2019 / 03:01 AM IST

    మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో బోధనేతర కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు బోధనేతర కోటాలో జూనియర్‌ అసిస్టెంట్ల నియామకా

    కొత్తవారికి ఛాన్స్ : YSRCP ఫస్ట్ లిస్ట్..ఎంపీ అభ్యర్థులు వీరే

    March 17, 2019 / 01:21 AM IST

    ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ దూకుడు పెంచింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఏపీలో తొలి విడతగా 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా జగన్.. తొలి జాబితాలో కొత్త వారికే ఎక్కువగా చాన్స్ ఇచ్చారు. జాబితాలో�

    నేడే ఏపీ డీఎస్సీ ఫలితాలు..

    February 15, 2019 / 04:43 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2018 రాతపరీక్ష ఫలితాలను శుక్రవారం (ఫిబ్రవరి 15) వెల్లడించనున్నారు.  ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా అ

    జనసేనానీ జోరు : అభ్యర్థుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీ

    February 3, 2019 / 01:22 AM IST

    విజయవాడ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జనసేనాని జోరు పెంచారు. ఓవైపు పార్టీని ప్రజలకు చేరువ చేస్తూనే… మరోవైపు ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌… �

    భారతరత్న : సమాజ సేవకుడు నానాజీ దేశ్ ముఖ్

    January 26, 2019 / 04:10 AM IST

    కేంద్రం ప్రభుత్వం నానాజీ దేశ్ ముఖ్ కు భారతరత్న ప్రకటించింది.

10TV Telugu News